Home జాతీయం ఉండవల్లిలో ఎంపీ లతో చంద్రబాబు

ఉండవల్లిలో ఎంపీ లతో చంద్రబాబు

by live
0 comment

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో, కొత్తగా ఎన్నికైన ఎంపీలతో మాట్లాడుతూ గతంలో తను చేసిన తప్పులు ఇక చేయనని ఘంటా పతంగా చెప్పారు. ఇక నుంచి మీరు కొత్త చంద్రబాబును చూస్తారు, నేను బ్యూరోకాట్లపై ఆధారపడను, ఈ సాంప్రదాయం ఇక కొనసాగదు.రాజకీయ పరిపాలన ప్రజలకు అవసరం అని నేను గ్రహించాను. ప్రజలు ఇచ్చిన ఆదేశం మేరకే అహర్నిశలు పనిచేయడమే నా ముందున్న ప్రథమ కర్తవ్యం. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఎవరు
వొమ్ము చేయకూడదు. ఎంపీలు ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో రాష్ట్ర సమస్యలను చేపట్టాలి ఢిల్లీలో వారు ప్రతిరోజు ప్రజల సమస్యల కై పాటుపడాలి.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4