Home వార్తలు తెలంగాణ చిహ్నంపై కసరత్తు

తెలంగాణ చిహ్నంపై కసరత్తు

పోరాటం, త్యాగాలను ప్రతీకగా రాష్ట్ర చిహ్నం.

0 comment

తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీ ఎం తన నివాసంలో జరిగిన సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.

పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4