Home వార్తలు ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితాలు

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితాలు

ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై స్పష్టత

0 comment

జూన్ 4న ఓట్ల లెక్కింపు..

8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు..

హైదరాబాద్ :

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4