Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ఫలితాలపై రేవంత్ కు క్లారిటీ వచ్చిందా..!

ఏపీ ఫలితాలపై రేవంత్ కు క్లారిటీ వచ్చిందా..!

ఆ భవనాలను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ ఆదేశం 

0 comment

ఏపీలో ఎవరు గెలుస్తున్నారో తెలంగాణ సీఎం రేవంత్ కు ఫుల్ క్లారిటీ!

హైదరాబాద్ :

జూన్ రెండు తో ముగియనున్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి. ఈ లోగానే హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ ఆదేశం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే రేవంత్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమతుంది. జగన్ పవర్ లోకి వస్తే భవనాలు అప్పగింతలో ఇబ్బందులు వస్తాయనేది రేవంత్ ఆలోచనా కావచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను పక్కాగా అంచనా వేసిన ఈ టిజి సర్వే ఏపీ ఫలితాలపై ఏం చెప్పింది.

తెలంగాణలో 60 నుంచి 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని వెల్లడించిన ఈ టీజీ సర్వే. ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైసిపికి ఖాయమని తేల్చిన ఈ టి జి సర్వే . ఏపీలో 151 సీట్లకు పైగా గెలుస్తామంటూ జగన్ సంచలనం ప్రకటన చేసిన  సంగతి తెలిసిందే. జగన్ ప్రకటించి 36 గంటలైనా స్పందించని చంద్రబాబు .టిడిపి క్యాంప్ మౌనం వెనుక అర్థం ఏంటి.. చేతులెత్తేశారా.. అంతుచిక్కటం లేదా! మొత్తంమీద మేకపోతు గాంభీర్యంలో కూటమి నేతలు  ఉన్నారు.  జగన్ 150 వన్ ప్లస్ మార్క్ ప్రకటనతో ఆత్మరక్షణలో చంద్రబాబు క్యాంప్  ఉంది. సమీకరణాలు పక్కా లెక్కలు అంతకంటే పక్కా ఫలితం ఏంటో క్లారిటీ వచ్చినట్టేగా ఆని వైసిపి నేతలు జోష్ లో ఉన్నారు.

– డి.ఆర్.కె.రాజు

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4