Home వార్తలు అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో తెలంగాణ యువతి మృతి

ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన సౌమ్య

0 comment

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లికి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4