Home వార్తలు మైనర్లు పట్టుబడితే రూ.25వేలు ఫైన్..

మైనర్లు పట్టుబడితే రూ.25వేలు ఫైన్..

రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

0 comment

మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆంక్షలు విధిస్తారు.

హైదరాబాద్ :
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.
మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4