Home వార్తలు తిరుపతిలో మరోసారి చిరుత కలకలం..

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం..

కండ్రిగ సమీపంలోని అడవిలో చిరుత సంచరం.. 

0 comment

జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది..

తిరుపతి జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది..

నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు..

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4