Home జాతీయం ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు

ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు

చత్తీస్ఘడ్ లో తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పులు

0 comment

ఎన్‌కౌంటర్‌ చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెట్రైతోల్నై అటవీప్రాంతంలో డీఆర్‌జీ సైనికులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి..

హైదరాబాద్ :

ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ను సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్ ధ్రువీకరించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4