Home జాతీయం నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని

0 comment

*నామినేషన్ వేసిన ప్రధాని మోదీ*

వారణాసి :

యూపీలోని వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

ఈ నామినేషన్ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్ర పక్షాల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో పాటు చంద్రబాబు , పవన్ కల్యాణ్  తదితరులు హాజరయ్యారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4