Home తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ లో జాయిన్ అయిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గం brs పార్టీకి చెందిన కీలక brs కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.

by live
0 comment

శ్రీకాంత చారి అనే యువకుడు తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు.

శంకరమ్మ brs పార్టీ లో చాలా కాలం పని చేశారు.

ఎఐసిసి ఆదేశాల మేరకు వేరే పార్టీల వారిని కాంగ్రెస్ లో కి ఆహ్వానిస్తున్నాము.

శంకరమ్మ గారు నా మీద పోటీ చేశారు అయిన మేము ఎప్పుడు వ్యక్తిగత వైరాలకు వెళ్ళలేదు.

హుజూర్ నగర్ లో brs పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది..

బీజేపీ,brs పార్టీలు జనాలను మోసం చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నాయి.

తెలంగాణ కు బీజేపీ చేసింది ఏమి లేదు.మోడీ తెలంగాణ కు ఏమి చేసారో చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమి చేయలేదు.

రిజర్వేషన్ల రద్దు మీద బీజేపీ వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.

మేము మా ప్రభుత్వ పెద్దలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతున్నాము..

రాష్ట్రం లో ఒక్క నిమిషం కూడా కరెంట్ ఎక్కడ పోవడం లేదు.గతం కంటే ఇప్పుడు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నాము.

ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాము.

కొనుగోలు సెంటర్ లో దగ్గర తడిసిన ధాన్యం ను కొనుగోలు చేస్తాము..

ఎన్నికలు కాగానే అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తాము…అర్హులైన వారికి ఇళ్లు కట్టిస్తాము..

తడిసిన ధాన్యం ను msp ధర కు కొనుగోలు చేస్తాము.

పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటాము..

మెజార్టీ సీట్లు మేము గెలుస్తున్నాము..brs కు ఒక్క సీటు కూడా రాదు.మేము 13 మేము సీట్లు గెలుస్తున్నాము..3 సీట్ల లో బీజేపీ తో పోటీ ఉంది..ఒకటి mim తో పోటీ ఉంది.

నల్గొండ పార్లమెంట్ స్థానం లో అత్యధిక మెజార్టీ వస్తుంది.

శంకరమ్మ శ్రీకాంత చారి తల్లి.

Brs పార్టీ లో మాకు అన్యాయం జరిగింది..

శ్రీకాంత చారి మరణం చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ కి అందరూ ఓటు వేయండి..

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4