Home ఆంధ్ర ప్రదేశ్ వారణాశిలో పవన్ కల్యాణ్ దంపతులు

వారణాశిలో పవన్ కల్యాణ్ దంపతులు

సతీసమేతంగా కాశీ విశ్వనాధునికి అభిషేకం

0 comment

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  వారణాశిలో నేడు ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు.  పవన్ కళ్యాణ్ ,  అనా కొణిదెల  ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్  కుమార్ సక్సేనా ,  పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4