Home ఆంధ్ర ప్రదేశ్ మనం గెలుస్తున్నాం…

మనం గెలుస్తున్నాం…

మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుంది : జగన్

0 comment

అందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు

అమరావతి :

ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసిన  ఏపీ సీ ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.  నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన వై ఎస్సార్ సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4