Home వార్తలు నేతల్లో పెరుగుతున్న తీవ్ర ఉత్కంఠ

నేతల్లో పెరుగుతున్న తీవ్ర ఉత్కంఠ

ఫలితాల కోసం అభ్యర్ధుల నిరీక్షణ

0 comment

ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ

హైదరాబాద్ :

లోక్ సభ ఎన్నికలు ఫలితాలు గడువు సమీపిస్తుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసిన మనం గెలుస్తున్నమా? మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది? మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడడం గమనార్హం. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4