Home తెలంగాణ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.

కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.

by live
0 comment

ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ కి మెజారిటీ రాకపోతే మనం రాజకీయంగా వెస్ట్..

. మెదక్ పార్లమెంట్ లో సంగారెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ కు బీఆర్ ఎస్ మధ్య నే పోటీ

. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో మనం డబ్బులు లేకనే ఒడిపోయాం

. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వస్తే మనం రాజకీయం చేసి వెస్టు

. *ఒకరి మొఖం ఒకరం కూడా చూసుకుంటే లాభము లేదు.
రాజకీయాలు వెస్ట్*

ఇంకోసారి ఓడిపోయినా నేను తట్టుకుంట

పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి లో బిఆర్ఎస్ పై ఈసారి 10 వేల ఓట్ల మెజార్టీ రావాలి

మొన్న సంగారెడ్డిలో ఓడిపోతే మీరు రావడానికి ఎలా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు.

. తక్కువ వస్తే నా దగ్గర అంత ధైర్యంగా రాలేరు

అభ్యర్థి నుంచి
డబ్బుల కోసం ఎదురు చూడకండి. ఎవరి స్వంత డబ్బులు వాళ్లే వ్యయం చేసి ప్రచారం చేయండి. .

మనమే ఒకరికొకరం మద్దతు ఇచ్చుకోవాలని నాయకులకు జగ్గారెడ్డి పిలుపు.

మన కోసం మనం రాజకీయాలు చేసుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ సంగారెడ్డి లో ఈసారి మనకు 10 వేల కంటే ఎక్కువ మెజారిటీ రావాలి.. జగ్గారెడ్డి..

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4