Home అంతర్జాతీయం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

వారం రోజులుగా కనిపించని వైనం

0 comment

అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

హైదరాబాద్ :

తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర చికాగోలో ప్రస్తుతం విస్కాన్సిన్​లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్​ చదువుతున్నాడు. ఇతడు మే 2 నుంచి అదృశ్యమయ్యాడు. అయితే చివరిగా మే 2న మధ్యాహ్నం కొడుకుతో వాట్సప్ కాల్ మాట్లాడిన అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాప్‌లోకి వెళ్లిపోయిందని తెలిపిన తండ్రి.కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్‌తో మాట్లాడగా, ఎవర్నో కలవడానికి వెళ్లాడని వారు ఎవరో తమకు తెలియదని బదులిచ్చారు. రూపేప్ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు సమాచారం అందించిన తల్లిదండ్రులు. అలాగే అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు వెల్లడించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4