Home చిత్రాలు ఓటేసిన సినీ నటి జెనీలియా

ఓటేసిన సినీ నటి జెనీలియా

ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు

0 comment

హైదరాబాద్ సార్వత్రిక సమరంలో మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని లాతూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ నటి జెనీలియా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కోరారు. జెనీలియాతో పాటు తన భర్త దేశ్ ముఖ్ ఓటు వేశారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4